资讯

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, అమరావతి రాజధాని నిర్మాణానికి ...
తమిళనాడులోని తూత్తుకుడిలో ప్రారంభమైన ప్రపంచ ప్రసిద్ధ పనిమయ మాత ఆలయ 442వ వార్షిక ఉత్సవం ఆగస్టు 5న బంగారు రథ ప్రదర్శనతో ...
Indian Railways: భారతీయ రైల్వేలు కవచ్ టెక్నాలజీ ద్వారా రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒక కిలోమీటరుకు ...
మనలో చాలా మంది ఇడ్లీ ఎక్కువగా తింటారు, కొంతమంది మైసూర్ బోండాం తింటారు. ఏ టిఫిన్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? అనేది ...
విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఐఎండీ అధికారి శ్రీనివాస్, బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడే అవకాశం లేనప్పటికీ, విశాఖపట్నంతో సహా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన ...
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి గ్రామంలో ఉన్న శ్రీ రాధా గోవింద స్వామి ఆలయం 1810లో మహారాణి విష్ణుప్రియ నిర్మించారు. కళింగ శిల్పశైలిలో నిర్మితమైన ఈ ఆలయం 'ఆంధ్ర ఖజురహో'గా ప్రసిద్ధి చెందింది.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, లోధి రోడ్, దక్షిణ దిల్లీ వంటి రాజధాని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, రోడ్లపై నీటి నిల్వ, ట్రాఫిక్ జామ్‌లు, రవాణాకు ఆటంకాలు కలిగించగా, ఐఎండీ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.
Aura Farming Dance: రీల్స్ చెయ్యడం తప్పేమీ కాదు. కానీ.. అవి చెయ్యడానికి రూల్స్ అతిక్రమిస్తే ప్రమాదం. కానీ.. అదేంటో చాలా మంది ...
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూత్రశాలలు, డ్రైనేజీ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Sovereign Gold Bonds: భారత ప్రభుత్వం కొత్త సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bonds)ని హోల్డ్‌లో ఉంచింది. అలానే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS)లోని కొన్ని ఆప్షన్లు తగ్గిస్తోంది.
విశాఖను శాంతియుత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నాలుగు కీలక టార్గెట్లతో ముందుకెళ్తున్నట్టు ...