资讯

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారి అలాగే కొనసాగుతుంది అని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి ...
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలంలోని నెరవాడ ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. నిన్న ...
ఎంఎస్ఎన్ లాబరేటరీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేళాకు 2024-25 సంవత్సరంలో ఇంటర్ ...
రైతులకు ఇది గొప్ప అవకాశం. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే తక్కువ మొత్తంతోనే భారీ ఊరట లభిస్తుంది. పూర్తి వివరాలు ...
కొన్ని రోజులుగా వర్షం కోసం రైతన్నలు కొండంత ఆశతో ఎదురు చూసిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా ...
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. మూన్ ...
ఐసిఎఫ్‌ఐ మరియు క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్. జైపాల్ రెడ్డి స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి ...
చాలామంది ఇళ్లలో స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే టెన్త్ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి, హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ఆరు గ్యారెంటీల ...
పిల్లలు లేనందుకు బాధపడుతున్న దంపతుల కోసం ఫెర్టిలిటీ సెంటర్లు గొప్ప ఆశగా మారాయి. సాంకేతిక పద్ధతులతో గర్భధారణను సులభతరం ...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆన్‌లైన్ తరగతుల ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల ...