资讯
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
Instagram top 10 Indians: ఇండియాలో జనాభా ఎక్కువ. అందువల్ల ఇక్కడ అభిమానం మామూలుగా ఉండదు. ఫేమస్ అయితే.. కోట్లలో అభిమానులు వస్తారు. ఐతే.. అంత మంది ఫాలోవర్లను సంపాదించడం అంటే మాటలు కాదు. తమ తమ రంగాల్లో అద ...
కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే సాయిలును పోలీసులు అవమానించారో.. అదే ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర వరదలు ఏర్పడ్డాయి. దాంతో సీతావాగు ప్రవాహం పెరిగి పొంగి ప్రవహించడంతో, పర్నశాల ...
ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, అమరావతి రాజధాని నిర్మాణానికి ...
తమిళనాడులోని తూత్తుకుడిలో ప్రారంభమైన ప్రపంచ ప్రసిద్ధ పనిమయ మాత ఆలయ 442వ వార్షిక ఉత్సవం ఆగస్టు 5న బంగారు రథ ప్రదర్శనతో ...
Indian Railways: భారతీయ రైల్వేలు కవచ్ టెక్నాలజీ ద్వారా రైలు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒక కిలోమీటరుకు ...
మనలో చాలా మంది ఇడ్లీ ఎక్కువగా తింటారు, కొంతమంది మైసూర్ బోండాం తింటారు. ఏ టిఫిన్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? అనేది ...
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి 2025 ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది.
విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఐఎండీ అధికారి శ్రీనివాస్, బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడే అవకాశం లేనప్పటికీ, విశాఖపట్నంతో సహా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన ...
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, లోధి రోడ్, దక్షిణ దిల్లీ వంటి రాజధాని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, రోడ్లపై నీటి నిల్వ, ట్రాఫిక్ జామ్లు, రవాణాకు ఆటంకాలు కలిగించగా, ఐఎండీ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి గ్రామంలో ఉన్న శ్రీ రాధా గోవింద స్వామి ఆలయం 1810లో మహారాణి విష్ణుప్రియ నిర్మించారు. కళింగ శిల్పశైలిలో నిర్మితమైన ఈ ఆలయం 'ఆంధ్ర ఖజురహో'గా ప్రసిద్ధి చెందింది.
一些您可能无法访问的结果已被隐去。
显示无法访问的结果